Gandhi Hospital: అదృశ్యమైన మహిళ సురక్షితం

19 Aug, 2021 14:12 IST|Sakshi

హైదరాబాద్‌: సంచలనంగా మారిన గాంధీ ఆసుపత్రి అక్కా చెల్లెళ్ల సామూహిక అత్యాచార కేసులో అదృశ్యమైన మహిళ సురక్షితంగా ఉందని పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా మహిళను నారాయణగూడలో ఉన్నట్లు  గుర్తించారు.

అదృశ్యమైన మహిళ రెండు రోజులుగా ఓ వ్యక్తితో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే, మహిళకు ఆశ్రయం ఇచ్చిన సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.

(చదవండి: గాంధీ ఘటన.. ఇంకా మిస్టరీనే!)

మరిన్ని వార్తలు