సికింద్రాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం

12 Jul, 2021 18:54 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం సృష్టించింది. బిశ్వజిత్‌ అనే అమెజాన్‌ ఉద్యోగి  డ్రగ్స్‌ విక్రయిస్తూ పట్టుపడ్డాడు. నిందితుడి నుంచి కేజీ గంజాయి, 20 గ్రాముల హాషిప్‌ ఆయిల్‌, 5 గ్రాముల చరాస్‌ పోలీసులు సీజ్‌   చేసినట్లు సమాచారం. ఈ ముఠా గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు