పాపం.. ఏం కష్టమొచ్చిందో కొడుకులతో కలిసి మహిళ

13 Aug, 2021 20:47 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, జగిత్యాల: ఉమ్మడి కరీంగనర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ ఇద్దరు కుమారులతో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల జిల్ల రాయికల్‌ మండటం కిష్టంపేటలో ఈ విషాదం చోటు చేసుకుంది. లావణ్య అనే మహిళ ఇద్దరు కుమారులతో కలిసి బావిలోకి దూకింది. ఈ ఘటనలో లావణ్య, ఆమె పెద్ద కుమారుడు మరణించగా.. చిన్న కుమారుడ హర్షవర్థన్‌ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు