Vizianagaram District: జ్యువెలరీ షాప్‌లో భారీ చోరీ.. 5కేజీల బంగారు నగలు మాయం!

23 Feb, 2022 16:42 IST|Sakshi

సాక్షి, విజయనగరం: విజయనగరంలోని జ్యువెలరీ షాప్‌లో భారీ చోరీ జరిగింది. జ్యువెలరీ షాప్‌ యజమాని పోలీసు ఫిర్యాదుతో ఈ ఘటన  వెలుగులోకి వచ్చింది. 5 కేజీల బంగారు నగల్ని దొంగలు ఎత్తుకెళ్లారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. జ్యువెలరీ షాప్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

చదవండి: సర్టిఫికెట్‌ కోసం వస్తే.. చాక్లెట్‌, గ్రీన్‌ ఇంక్‌ పెన్ను.. చివరకు గదిలోకి రమ్మని..

మరిన్ని వార్తలు