Mandya MP Sumalatha: ఎంపీ సోదరికి వంచన 

3 Dec, 2021 08:22 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: మండ్య ఎంపీ సుమలతా సోదరి రేణుక.. తనను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజర్‌ విశాలాక్షీ భట్‌ డబ్బు మోసగించారని కోణణకుంటె పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. ఎక్కువ లాభాలు వస్తాయని రూ.60 లక్షలు పెట్టుబడి పెట్టించిన విశాలక్ష్మీ భట్‌ మోసం చేసిందని ఫిర్యాదులో ఆరోపించారు. పైగా తన ఇంటికే వచ్చి ఖాళీ పేపర్లపై సంతకం చేయాలని బెదిరించిందని తెలిపారు. ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.

చదవండి: (14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్‌ చేసి..)

మరిన్ని వార్తలు