ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఆత్మహత్య  

21 Dec, 2021 06:45 IST|Sakshi

సాక్షి, బెంగళూరు(బనశంకరి): మెడికో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉల్లాళ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. బీదర్‌ నివాసి వైశాలి గైక్వాడ్‌ (25) అనే యువతి ఎంబీబీఎస్‌ చదువుతూ ఒక అపార్టుమెంటులో  ఉండేది. ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు