విషాదం: అదృశ్యమైన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతదేహం లభ్యం

1 Aug, 2021 15:53 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: అదృశ్యమైన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రాజేష్‌ మృతదేహం లభ్యమైంది. మాచారెడ్డి మండలం ఇసాయిపేట శివారులో రాజేష్‌ మృతదేహం లభ్యమైంది. హత్య లేక ఆత్మహత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు