గ్రూప్‌హౌస్‌లో వ్యభిచారం.. మేడపైకి ఇద్దరేసి యువతులను తీసుకొచ్చి..

10 Aug, 2022 12:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విజయనగరం క్రైమ్‌: స్థానిక కస్పా హైస్కూల్‌ సమీపంలో ఒక గ్రూప్‌ హౌస్‌లో మేడమీద వ్యభిచారం చేస్తున్న ఇద్దరు నిర్వాహకులను టూటౌన్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీఐ లక్ష్మణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి.
చదవండి: పుట్టినరోజు.. బయటకు వెళ్లి వస్తానని చెప్పి..

కస్పా హైస్కూల్‌ సమీపంలో ఉన్న గ్రూప్‌హౌస్‌ మేడమీద ఉంటున్న ఇద్దరు మహిళలు ఇద్దరేసి యువతులు చొప్పున తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించి నిర్వాహకులైన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.  

మరిన్ని వార్తలు