పృథ్వీ ఐటీ సొల్యూషన్స్ ఎండీ ఉప్పలపాటి సతీష్ అరెస్ట్

19 Aug, 2021 13:08 IST|Sakshi

హైదరాబాద్‌: పృథ్వీ ఇన్ఫర్మేషన్‌ సొల్యూషన్స్‌ ఎండీ ఉప్పలపాటి సతీష్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్ (ఈడీ) పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బ్యాంకుల దగ్గర నుంచి రూ.3,316 కోట్ల మేర రుణాలు తీసుకుని మోసం చేసినట్లు ఆయనపై అభియోగాలు వచ్చాయి. ఈ క్రమంలో... కేసు నమోదు చేసుకున్న ఈడీ అధికారులు కోర్టు ఆదేశాలమేరకు ఉప్పలపాటి సతీష్‌ను కస్టడీలోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు