విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం..సీనియర్‌ మేనేజర్‌ మృతి

18 Aug, 2021 16:02 IST|Sakshi

సాక్షి,విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. క్రేన్‌పై నుంచి జారిపడి సీనియర్‌  మేనేజర్‌ శ్రీనివాసరావు మృతి చెందారు. స్టీల్‌ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌-1లో మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. 

మరిన్ని వార్తలు