కర్నూల్‌ ప్యాపిలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

4 Sep, 2021 22:15 IST|Sakshi

కర్నూలు: జిల్లాలోని ప్యాపిలి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్యాపిలీ గ్రామానికి సమీపంలో కారు టైర్‌ పేలడంతో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మృతులంతా ఆత్మకూరు వాసులుగా గుర్తించారు. కాగా మృతుల్లో ఆత్మకూరు సాక్షి టీవీ రిపోర్టర్‌ సుధాకర్‌గౌడ్‌ ఉన్నట్లు సమాచారం.


 

మరిన్ని వార్తలు