Nellore: ఈతకు వెళ్లిన ఇద్దరు బాలికలు మృతి

17 Sep, 2021 12:55 IST|Sakshi

నెల్లూరు: నెల్లూరు జిల్లా దీన్‌దయాల్‌ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న చెరువులో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలికలు మృతిచెందారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది.

మృతి చెందిన వారిని చందు, కల్పనలుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 

చదవండి: ప్రియుడితో ఉండగా చూశాడని.. కొడుకు హత్య 

మరిన్ని వార్తలు