Photo Feature: చిట్టచివరి షాహీ స్నానాలు

28 Apr, 2021 19:58 IST|Sakshi

హరిద్వార్‌ కుంభమేళాలో భక్తులు మంగళవారం చిట్టచివరి షాహీ స్నానాలు ఆచరించారు. కోవిడ్‌ కేసుల తీవ్రత, ప్రధాని మోదీ విజ్ఞాపన మేరకు తక్కువమంది సాధువులు ఈ కార్యక్రమంలో లాంఛనప్రాయంగా పాల్గొన్నారు. బుధవారం నుంచి హరిద్వార్‌లో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.

మరిన్ని వార్తలు