Photo Feature: కరోనా వేళ.. గుంపులుగా జనాలు

3 May, 2021 17:33 IST|Sakshi

జనాలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ భౌతిక దూరం అనే మాటను మరిచారు. కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ వణికిస్తున్న నేపథ్యంలో నిబంధనలు పాటించకుండా ఇలా వ్యవహరిస్తే ప్రమాదమనే విషయం వీరికి పట్టడం లేదు. ఆదివారం హైదరాబాద్‌ కొత్తపేట రైతుబజార్‌లో ఈ దృశ్యం కనిపించింది.  

మరిన్ని వార్తలు