బాదం పొడితో ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది..!

5 Jul, 2022 08:18 IST|Sakshi

బ్యూటీ టిప్స్‌

  • బాదం పొడి ఒక టీ స్పూన్‌ (బాదంపప్పు మీద ఉండే పొట్టుతో సహా గ్రైండ్‌ చేసినది), బాదం నూనె ఒక టీ స్పూన్, గసగసాల పొడి ఒక టీ స్పూన్, గోధుమ పిండి ఒక టీ స్పూన్, పన్నీరు తగినంత తీసుకోవాలి.
  • బాదం పొడి, గసాల పొడి, గోధుమ పిండిలో బాదం నూనె, తగినంత పన్నీటితో పేస్టు చేసుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత వలయాకారంగా స్ట్రోక్స్‌ ఇస్తూ మసాజ్‌ చేయాలి.
మరిన్ని వార్తలు