ఫ్రాన్స్‌ టు కోల్‌కతా సైకిల్‌ యాత్ర  

22 Oct, 2022 08:33 IST|Sakshi

ఫ్రాన్స్‌ దేశానికి చెందిన మేరీ వయస్సు 50 ఏళ్లు, ఇరిక్‌ వయస్సు 60 ఏళ్లు. వీరిద్దరూ కోల్‌కతాకు సైకిల్‌పై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 16 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని ఎలక్ట్రిక్‌ సైకిల్‌పై ప్రారంభించారు. ఫ్రాన్స్‌ నుంచి ముంబై మీదుగా కోల్‌కతాకు జీపీఎస్‌ ఆధారంగా వెళుతూ వాకాడులో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఏడు నెలల సమయం పట్టే ఈ ప్రయాణం సంతోషంగా సాగుతుందని పేర్కొన్నారు.     
వాకాడు

మరిన్ని వార్తలు