Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

2 May, 2022 09:56 IST|Sakshi

1. బాప్‌రే.. మనిషి ఎత్తుండే భారీ విస్కీ బాటిల్‌! మంచి పని కోసం వేలానికి..
రికార్డుల కోసం రకరకాల ప్రయత్నాలు సాగుతుంటాయి. అలాంటిదే ఇది. ప్రపంచంలోనే ఇప్పటి వరకు భారీ విస్కీ బాటిల్‌ను తయారు చేసింది మాకల్లన్‌ కంపెనీ.
👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఏపీ.. ఎంతో హ్యాపీ 'సొంతూళ్లలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు'
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలంటే అమెరికానో, ఆస్ట్రేలియానో వెళ్లాలి.. అక్కడి సంస్థల్లో ఉద్యోగాలు పొందితే రూ.లక్షల్లో జీతాలు సంపాదించొచ్చు.
👉:  పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. యుద్ధం వేళ కీలక పరిణామం
ఉక్రెయిన్‌ కీలక నగరం మారియూపోల్‌లోని అజోవ్‌స్టల్‌ స్టీల్‌ప్లాంట్‌లో తలదాచుకుంటున్న పౌరుల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. 
👉:  పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. గాల్లోనే భారీగా కుదిపేసిన విమానం.. లగేజీ పడి ప్రయాణికులకు తీవ్రగాయాలు
స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం ఒకటి గాల్లో ఉండగా భారీ కుదుపునకు గురైంది. ఆదివారం జరిగిన ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.  
👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5.‘చాంపియన్‌’.. ఆర్బీకే!
రైతన్నలకు చేదోడువాదోడుగా నిలిచి గ్రామాల్లోనే సేవలన్నీ అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్న వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు దిశగా సాగుతున్నాయి. 
👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఆబ్కారీకి నకిలీ మకిలి! కోట్లలో అక్రమార్జన
మద్యం వినియోగానికి నకిలీ అనుమతులు ఇచ్చిన ఉదంతంలో శంషాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌కు చెందిన ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు, ఓ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని  సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. 
👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్న... పరిశుభ్రత ప్రశ్నార్థకం
మండుతున్న ఎండలకు తోడు కోవిడ్‌ ఫోర్తు వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో  పరిశుభ్రత, శానిటేషన్, తాగునీటి ఏర్పాట్లు ప్రశ్నార్థకంగా మారాయి.
👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. IPL 2022: పృథ్వీ షాకు భారీ జరిమానా..!
ఐపీఎల్‌-2022లో భాగంగా ఆదివారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షాకు జరిమానా పడింది. 
👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9.జెర్సీ హీరోయిన్‌ పాన్‌ ఇండియా సినిమా టైటిల్‌ ఫిక్స్‌
శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి మొల్లేటి ప్రధాన తారాగణంగా నటించిన బహుభాషా చిత్రం ‘విట్‌ నెస్‌’. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ వెంకటేశ్‌ నిర్మించారు. 
👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. మాటా...  మంటా రెండూ ఒక్కటే !
ఏది చెయ్యాలన్నా ప్రప్రథమం గా కావలసింది నీరే. అది అమృతంతో సమానం. ఆపోమయప్రాణః ..అది వేదం . ప్రాణమంటే నీరే. తనంత తానుగా ఎంతకాలం నీటిని శరీరంలోకి పుచ్చుకోగలుగుతాడో..
👉: పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు