టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవినింగ్‌ న్యూస్‌

22 May, 2022 16:56 IST|Sakshi

1. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్‌తో సమావేశమైన సీఎం జగన్‌


వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకి హాజరైన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్‌తో సమావేశమయ్యారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా.. బిందెలు, డబ్బాలతో ఎగబడ్డ జనం.. వీడియో వైరల్‌


మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప‍్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. మీరంతా దేశం గర్వపడేలా చేశారు: ప్రధాని మోదీ


థామస్‌ కప్‌ గెలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్‌ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కలిసి అభినందించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. చంద్రబాబు పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మరు: జోగి రమేష్‌


టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఆసక్తి రేపుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌- కేసీఆర్‌ భేటీ.. 


జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. YSR Pension Kanuka: విప్లవాత్మక నిర్ణయం.. వారి కళ్లలో ఆనందం


అవ్వాతాతల పింఛన్‌ అర్హత వయస్సు గతంలో 65 ఏళ్లు వుండేది.. దాన్ని అరవై ఏళ్లకు కుదించారు.. అంతే కాదు రాజకీయాలతో ప్రమేయం లేకుండా అర్హత వుంటే చాలు...
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. వాళ్లిద్దరినీ పొలిమేరలు దాటించాలి: రేవంత్‌రెడ్డి


కొడంగల్‌ అభివృద్ధిపై కేటీఆర్‌ చర్చకు రావాలంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఆదివారం ఆయన కొడంగల్ నియోజకవర్గం తుంకిమెట్ల లో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. బ్రూస్‌ లీ ఆరాధించిన భారత్‌ ఫహిల్వాన్‌ ఎవరో తెలుసా?


మార్షల్‌ ఆర్ట్స్‌ దిగ్గజం.. దివంగత హాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌  బ్రూస్‌ లీ.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు.చరిత్ర పుటల్లోకి వెళ్లి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ గురించి..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ‘శేఖర్‌’ మూవీ ప్రదర్శన నిలిపివేత.. రాజశేఖర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌


యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ హీరోగా నటించిన తాజా  చిత్రం శేఖర్. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రదర్శన ఆగిపోయింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. మరో ఐదేళ్ల పాటు, ఇన్ఫోసిస్‌ సీఈవోగా సలీల్‌ పరేఖ్‌!


మరో 5ఏళ్ల పాటు ఇన్ఫోసిస్‌ ఎండీ, సీఈవోగా సీఈఓ సలీల్‌ పరేఖ్ కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌ సీఈవోగా ఉన్న ఆయన పదవి కాలాన్ని కొనసాగిస్తున్నట్లు ఇన్ఫోసిస్‌..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు