పప్ఫర్‌ ఫిష్‌.. ఈ చేప సైనెడ్‌ కంటే విషపూరితం

3 Apr, 2021 01:18 IST|Sakshi

దక్షిణాఫ్రికాలోని మిజెన్‌బర్గ్‌ బీచ్‌కు కొట్టుకొచ్చిన మృత చేపలివీ. వీటిని పప్ఫర్‌ ఫిష్‌ అంటారు. అత్యంత ప్రమాదకరమైనవి. సైనెడ్‌ కంటే విషపూరితం. తింటే కొన్ని గంటల్లో మరణిస్తారని స్థానికులు చెప్పారు. ఇవి ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తాయి. తద్వారా గుండెపోటు దారితీస్తుంది.   

చదవండి: (వామ్మో.. మమ్మీల జులుస్‌.. ఎంత భయంకరంగా ఉందో!) 

మరిన్ని వార్తలు