వేసవిలో కబురు

10 Jan, 2021 03:58 IST|Sakshi

కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావుకబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో ‘బస్తీ బాలరాజు’గా కార్తికేయ, ‘మల్లిక’ పాత్రలో లావణ్యా త్రిపాఠి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టీజర్‌ గ్లింప్స్‌ను సోమవారం విడుదల చేయనున్నట్లు, చిత్రాన్ని వేసవిలో విడుదల చేస్తున్నట్లు నిర్మాత ‘బన్నీ’ వాసు తెలిపారు.

మరిన్ని వార్తలు