నీ వెంటే.. 

22 Sep, 2023 02:04 IST|Sakshi
బాలు, స్నేహ

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు బాలు–స్నేహ జంటగా నటించిన లవ్‌స్టోరీ ఫిల్మ్‌ ‘నీ వెంటే నేను’. అన్వర్‌ దర్శకత్వంలో వెంకట్రావు మోటుపల్లి నిర్మించారు. ‘సినీ బజార్‌’ అనే డిజిటల్‌ థియేటర్‌లో ఈ చిత్రం అక్టోబరు 6న 177 దేశాల్లో విడుదల కానుందని చిత్ర యూనిట్‌ వెల్లడించింది.

ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సినీబజార్‌ సీఈవో రత్నపురి వెంకటేష్‌ భాస్కర్‌ మాట్లాడుతూ– ‘‘నీ వెంటే నేను’తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు. 

మరిన్ని వార్తలు