ఒకే సినిమాలో నలుగురు హీరోయిన్లు.. ఫస్ట్‌లుక్‌ అవుట్‌

17 Jul, 2021 08:20 IST|Sakshi

కాజల్‌ అగర్వాల్, రెజీనా, జనని, రైజా విల్సన్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘కరుంగాప్పియం’. తమిళ దర్శకుడు డీకే తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా కాజల్, రెజీనా, జనని, రైజా ఉన్న ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. 

మరిన్ని వార్తలు