పట్టాలెక్కని కరణ్‌-జాన్వీ సినిమా.. ఏమైందంటే...

22 Apr, 2021 08:15 IST|Sakshi

కరణ్‌జోహార్‌ దర్శకత్వంలో జాన్వీ కపూర్‌ నటిస్తున్న కొత్త సినిమా కూడా ఆగిపోలేదట.  గత ఏడాది ఫిబ్రవరిలో తన దర్శకత్వంలో ‘తక్త్‌’ అనే సినిమాని ప్రకటించారు కరణ్‌ జోహార్‌. దానిలో జాన్వీకపూర్‌ది ఓ కీలకపాత్ర. కానీ ఆ చిత్రం ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. రణ్‌వీర్‌ సింగ్, అనిల్‌ కపూర్, కరీనా కపూర్, ఆలియా భట్, భూమీ పెడ్నేకర్‌ తదితర భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేశారు. ‘తక్త్‌’ ఆగిందనే వార్తలకు స్పందిస్తూ – ‘‘ఆగలేదు... చిన్న బ్రేక్‌ పడింది.. అంతే’’ అని కరణ్‌ జోహార్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు