'క్రేజీయెస్ట్ స్కోర్'.. రాధేశ్యామ్‌పై తమన్‌ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌

6 Mar, 2022 11:49 IST|Sakshi

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్‌. మోస్ట్‌ అవైటెడ్‌గా నిలిచిన ఈ సినిమా ఈనెల11న రిలీజ్‌ కానుంది. రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా విడుదలైన మేకింగ్‌ వీడియోలో మ్యూజిక్‌ ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ఇచ్చిన థమన్‌ ఈ సినిమాకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చాడు. చదవండి: పూజా హెగ్డేతో విబేధాలపై తొలిసారి స్పందించిన ప్రభాస్‌

మా నుంచి ఒక క్రేజియెస్ట్‌ స్కోర్‌ను మీరంతా వినబోతున్నారు. మున్ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్‌ రానున్నాయి అంటూ ట్వీట్‌ చేశాడు. మరి ఆ అప్‌డేట్‌ ఏంటో తెలియాలంటే కాస్త సమయం ఆగాల్సిందే.  చదవండి: ఆ ముగ్గురు హీరోలతో నటించాలనుంది : పూజా హెగ్డే
 

మరిన్ని వార్తలు