Nagarjuna: సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన నాగార్జున

28 Oct, 2021 13:55 IST|Sakshi

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని సినీ నటుడు నాగార్జున కలిశారు. ఆయన వెంట ప్రొడ్యూసర్స్ ప్రీతమ్ రెడ్డి, నిరంజయ రెడ్డి కూడా ఉన్నారు.

చదవండి: నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్‌ చేసిన సమంత
నా కొడుకులకు అలాంటివి చేయొద్దని చెప్తా : నాగార్జున

మరిన్ని వార్తలు