Radhe Shyam: వామ్మో.. సెట్స్‌ కోసమే అన్ని కోట్లా?

24 Jun, 2021 14:23 IST|Sakshi

బాహుబలి తర్వాత ప్రభాస్‌ అంగీకరించిన రాధేశ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్‌ అన్నీ పాన్‌ ఇండియా సినిమాలే. భవిష్యత్తులో కూడా ప్రభాస్‌ సినిమా అంటే ఇక అది పాన్‌ ఇండియా మూవీనే అన్నట్లుగా సీన్‌ మారిపోయింది. ఇక రాధేశ్యామ్‌ విషయానికొస్తే.. ఈ సినిమా కథ మొత్తం ఇటలీ నేపథ్యంలోనే నడుస్తుంది. దీంతో ముందుగా ఇటలీకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు.

మరిన్ని వార్తలు