సామ్రాజ్య భారతి: 1930,1931/1947

7 Aug, 2022 18:54 IST|Sakshi

ఘట్టాలు:
జనవరి 26 ను ‘పూర్ణ స్వరాజ్య దినం’గా ప్రకటించిన భారత జాతీయ కాంగ్రెస్‌. 
భౌతికశాస్త్రంలో సర్‌ సీవీ రామన్‌కు నోబెల్‌ బహుమతి.
మార్చి 12న మొదలై ఏప్రిల్‌ 6న ముగిసిన గాంధీజీ దండి యాత్ర (ఉప్పు సత్యాగ్రహం). 
లండన్‌లో తొలి రౌండ్‌ టేబుల్‌ సమావేశం
భారతదేశ రాజధానిగా ఢిల్లీ.
బ్రిటిష్‌ పోలీసులతో హోరాహోరీ ఎన్‌కౌంటర్‌లో చంద్రశేఖర ఆజాద్‌ మృతి.
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరి తీసిన బ్రిటిషర్లు.

చట్టాలు:
సేల్‌ ఆఫ్‌ గూడ్స్‌ యాక్ట్, హిందూ గెయిన్స్‌ ఆఫ్‌ లర్నింగ్‌ యాక్ట్, గాంధీ ఇర్విన్‌ ఒప్పందం, ఇండియన్‌ టోల్స్‌ (అమెండ్‌మెంట్‌) యాక్ట్, 
ప్రొవిజినల్‌ కలెక్షన్‌ ఆఫ్‌ టెక్సెస్‌ యాక్ట్‌.

చట్టాలు:
కె.విశ్వనాథ్‌ : సినీ దర్శకులు (రేపల్లె); కె.బాలచందర్‌ : తమిళ సినీ దర్శకులు (నన్నీలం); పి.బి.శ్రీనివాస్‌ : సినీ నేపథ్య గాయకులు (కాకినాడ); మధురాంతకం రాజారాం : కథా రచయిత (తిరుపతి); పిఠాపురం నాగేశ్వరరావు : సినీ నేపథ్య గాయకులు (పిఠాపురం)
నిరుపారాయ్‌ : సినీ నటి (గుజరాత్‌); షమ్మీ కపూర్‌ : బాలీవుడ్‌ నటుడు (బాంబే); రొమిల్లా థాపర్‌ : చరిత్రకారిణి (లక్నో); సింగీతం శ్రీనివాసరావు : సినీ దర్శకులు (ఉదయగిరి); సి.నారాయణరెడ్డి : కవి (తెలంగాణ); ముళ్లపూడి వెంకట రమణ : రచయిత (ధవళేశ్వరం); అవసరాల రామకృష్ణారావు : కథా రచయిత (తుని) 

(చదవండి: శతమానం భారతి: పరిరక్షణ)

మరిన్ని వార్తలు