-

దసరా ఉత్సవాల్లో కారు బీభత్సం.. నలుగురు మృతి

15 Oct, 2021 18:32 IST|Sakshi

ఛత్తీస్‌ఘడ్‌: దసరా ర్యాలీలో కారు బీభత్సం సృష్టించింది. జ‌ష్‌పూర్‌లో న‌వ‌రాత్రుల ముగింపు సంద‌ర్భంగా అమ్మవారి నిమ‌జ్జనానికి వెళ్తున్న భ‌క్తుల‌పై కారు దూసుకెళ్లిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన ప్రజలు కారును తగలబెట్టారు.

మరిన్ని వార్తలు