ఆదాయపన్ను శాఖలో బదిలీలు.. హైదరాబాద్‌ ఐటీ చీఫ్‌గా శిశిర్‌ అగర్వాల్‌

20 Sep, 2022 10:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఐటీ శాఖకు చెందిన 86 మంది చీఫ్‌ కమిషనర్‌ స్థాయి అధికారులకు సోమవారం బదిలీ చేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలువురికి పదోన్నతులు సైతం కల్పించింది కేంద్రం. హైదరాబాద్‌ ఐటీ చీఫ్ వసుంధర సిన్హాను ముంబైకి బదిలీ చేసింది సీబీడీటీ. హైదరాబాద్‌ కొత్త ఐటీ చీఫ్‌గా శిశిర్‌ అగర్వాల్‌ను నియమించింది.

ఇదీ చదవండి: షాకింగ్‌ వీడియో.. రహదారిపై వాహనాలను ఢీకొడుతూ వ్యక్తిని లాక్కెళ్లిన కారు

మరిన్ని వార్తలు