కరోనా కేసులు: ఐదువేలకు దిగువన కొత్త కేసులు

7 Mar, 2022 09:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతోంది. కొత్తగా దేశంలో 4362  పాటిజిట్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ప్రసుతం దేశవ్యాప్తంగా 54118 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉ‍న్నాయి.
 

మరిన్ని వార్తలు