ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ తమిళ సై భేటీ

12 Aug, 2021 16:17 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ గురువారం భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. తెలంగాణ, పాండిచ్చేరి లోని తాజా పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించినట్టు సమాచారం.  ప్రధానికి పీఎం అండ్ పీఎం, మరో పుస్తకాన్ని గవర్నర్ తమిళ సై  అందించారు.

మరిన్ని వార్తలు