రాష్ట్రపతి భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం

15 Aug, 2020 22:14 IST|Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో 74 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎట్ హోం కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వంది మంది వరకు అతిథులు హాజరయ్యారు. అయితే ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాష్ట్రపతి భవన్‌లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు