కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ మిథున్‌ రెడ్డి

11 Aug, 2021 21:04 IST|Sakshi
ఎంపీ మిథున్‌ రెడ్డి (ఫైల్‌)

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ఎంపీ మిథున్‌రెడ్డి బుధవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో.. ఏపీకి ప్రత్యేకంగా యూరియాను కేటాయించాలని విజ్జప్తి చేశారు.

అదే విధంగా, ఎఫ్‌బీవోల ఏర్పాటుకు ఏపీఎండీసీ సంస్థను ఇంప్లిమెంటేషన్‌ ఏజెన్సీగా గుర్తించాలని కోరారు.  కాగా, ఏపీలో జాతీయ వ్యవసాయ వర్శిటీని ఏర్పాటు చేయాలని ఎంపీ మిథున్‌రెడ్డి కోరారు. 

మరిన్ని వార్తలు