దేశంలో కొత్తగా 37,593 క‌రోనా కేసులు

25 Aug, 2021 11:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజువారి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశంలో 37,593 క‌రోనా కేసులు నమోదు కాగా 648 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో​  3,22,327 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా  59.55కోట్ల మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.  

చదవండి: Pani Puri Man Viral Video: ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో అది కలిపావేంట్రా 

chicken: భర్త చికెన్‌ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య

మరిన్ని వార్తలు