బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ ఆలయాల సందర్శనకు ప్రధాని మోదీ

14 Apr, 2022 09:00 IST|Sakshi

గోపేశ్వర్‌ (ఉత్తరాఖండ్‌): హిమాయాల్లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ ఆలయాలను ప్రధాన నరేంద్ర మోదీ మేలో సందర్శించనున్నారు. గంగోత్రి, యమునోత్రిలతో కూడిన చార్‌ ధామ్‌ యాత్రలో భాగమైన ఈ ఆలయాలు ఏటా శీతాకాలంలో ఆర్నెల్లు మూతబడి ఉంటాయన్నది తెలిసిందే. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు మే 3న, కేదార్‌నాథ్‌ మే 6, బద్రీనాథ్‌ మే 8న తెరుచుకోనున్నాయి. 

చదవండి: (మంత్రులకు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన యూపీ సీఎం యోగి)

మరిన్ని వార్తలు