ఆర్‌బీఐ కీలక నిర్ణయం

6 Aug, 2020 12:03 IST|Sakshi

సాక్షి, ముంబై : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మానిటరీ  పాలసీ ద్వైమాసిక రివ్యూను గురువారం ప్రకటించింది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో  రెండురోజుల సమావేశం అనంతరం  మానిటరీ పాలసీ కమిటీ రేటు యథాయథంగా  ఉంచేలా  ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీంతో రెపో రేటు 4 శాతం వద్ద,  రివర్స్  రెపో రేటు  3.35 వద్ద యథాతథంగా ఉండనున్నాయి.

మరిన్ని వార్తలు