మురళీమోహన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

13 Jul, 2021 18:12 IST|Sakshi

జయభేరీ సంస్థకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: సినీ నటుడు, టీడీపీ నేత మురళీ మోహన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. హెచ్‌ఎండీఏ నిబంధనలను అతిక్రమించిన జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జయభేరీ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ నుంచి కొనుగోలు చేసిన ఫ్లాట్‌ విషయంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారంటూ ఓ కొనుగోలుదారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో  కొనుగోలుదారుడికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 

మరిన్ని వార్తలు