yas cyclone: పట్టపగలే చిమ్మ చీకట్లు

26 May, 2021 16:51 IST|Sakshi

కోల్‌కత: యాస్‌ తుపాను దాటికి ఒడిషా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.  సముద్రం పోటెత్తుతోంది. కుంభవృష్టి వర్షాలతో ఒడిషా, బెంగాల్‌లు తడిసి ముద్దవుతున్నాయి. అయితే తుపానుకు ముందు ఉండే ప్రశాంతత సైతం ఈ రెండు రాష్ట్రాల్లో  భయానకంగానే ఉంది. తుపాను ఎఫెక్ట్‌తో కమ్మేసిన మేఘాలతో పట్టపగలే కోల్‌కతా నగరంలో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. 

మరిన్ని వార్తలు