సాగర జలాశయంలో వింత మత్స్యం  ..రెక్కలతో నిలబడే చేప 

10 Nov, 2022 08:51 IST|Sakshi

బనశంకరి: శివమొగ్గ జిల్లా సాగర జలాశయంలో అపరూపమైన చేప కనబడింది. ఓ మత్స్య జీవశాస్త్రజ్ఞుడు ఎగిరే చేపను పసిగట్టి ఫోటోలు తీశాడు. వాటిని ట్విట్టర్‌లో పెట్టారు. ఎగిరే చేపలు అక్కడక్కడా సముద్రాల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి. సాగర చెరువులో రెక్కల చేప దర్శనమిచ్చినట్లు తెలిపారు. నేను 6 రకాల ఎగిరే చేపలను చూశా, కానీ ఇప్పుడు చూసిన చేప చాలా విచిత్రమైనది. ఇది ఎగరడమే కాదు, రెక్కలపై నిలబడుతుంది కూడా. ఇది కుతూహలంగా ఉందని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. 

(చదవండి: కొట్టేశానోచ్‌! అని పరిగెత్తి... బొక్క బోర్లాపడ్డ దొంగ!)

మరిన్ని వార్తలు