మహిళలపై ఆరుగురు దాడి, కారణమేంటంటే...

20 Aug, 2020 19:03 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని గుణ ప్రాంతంలో ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆరుగురు వ్యక్తులు కలిసి ఒక మహిళపై దాడి చేశారు. భూమి సంబంధించిన విషయంలో వివాదం తలెత్తడంతో వారు మహిళపై అమానుషంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ, భూమి విషయంలో వివాదం తలెత్తడంలో ఆరుగురు వ్యక్తుల మహిళపై దాడి చేసినట్లు చెప్పారు. వారందరిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి మరింత విచారణ  చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.   

చదవండి: శశి థరూర్‌పై స్పీకర్‌కు బీజేపీ ఎంపీల ఫిర్యాదు

మరిన్ని వార్తలు