వడ్లమాని శ్రీనివాస్‌కి సన్మానం

19 Oct, 2021 17:09 IST|Sakshi

చార్లెట్, నార్త్ కెరోలినా: అమెరికాకు చెందిన గాయకులు వడ్లమాని శ్రీనివాస్‌ని వంశీ ఆర్ట్ థియేటర్స్, హైదరాబాద్ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా వంశీ  సంస్థల అధినేత శిరోమణి, డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ.. మాతృభాషను, మాతృదేశాన్ని మరవకుండా తెలుగు భాషకు వడ్లమాని శ్రీనివాస్‌ చేస్తున్న సేవలుక ప్రశంసనీయమన్నారు. 

ఈ సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్,  టెక్సాస్ 95వ ప్రచురణగా ముద్రించిన 'లిటిల్ డిటెక్టివ్' నవలికను శ్రీనివాస్ వడ్లమానికి బహుకరించారు. 
 

మరిన్ని వార్తలు