న్యూజెర్సీలోని సాయి దత్త పీఠంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పరిసరాల్లోని ప్రజలు ఈ కార్యక్రమంలో ఉల్లాసంగా పాల్గొన్నారు.