రాజమాతకు అస్వస్థత: కోలుకోవాలని సీఎం నవీన్‌ ప్రార్థన 

6 May, 2021 13:29 IST|Sakshi

బరంపురం: కళ్లికోట్‌ రాజమాత, ఒడిశా రాజకీయల్లో సీనియర్‌ నాయకురాలు తెలుగు ప్రజల గాడ్‌ మదర్‌ సుజ్ఞాని దేవి బుధవారం అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రాజధాని భువనేశ్వర్‌లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలు సుకున్న ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ రాజ మాత సుజ్ఞాని దేవి త్వరగా కోలుకుని నవ్వు తూ ఇంటికి తిరిగి చేరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.


చదవండి: ఏపీలో కొత్త రకం వైరస్ లేదు

మరిన్ని వార్తలు