Divyavani: ఈటల రాజేందర్‌తో భేటీ.. బీజేపీలోకి దివ్యవాణి?

8 Sep, 2022 10:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ టీడీపీ నేత, సినీ నటి దివ్యవాణి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ జాయినింగ్‌ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేంద్రను గురువారం శామీర్‌పేట్‌లోని ఆయన నివాసంలో దివ్య వాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికకు సంబంధించి చర్చలు జరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. 

చదవండి: (ఈటలపై సస్పెన్షన్‌ వేటు?)

మరిన్ని వార్తలు