రాజస్థాన్‌ సీఎం మినహా మంత్రివర్గం అంతా రాజీనామా

20 Nov, 2021 19:51 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో సీఎం మినహా మంత్రివర్గం అంతా రాజీనామా చేశారు. రేపటి క్యాబినెట్‌ విస్తరణ నేపథ్యంలో మంత్రులంతా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఢిల్లీ నుంచి కాంగ్రెస్‌ అదిష్టానం మంత్రి వర్గ జాబితా పంపనున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు