రైతుల తిరుగుబాటు మొదలైంది

12 Feb, 2021 18:54 IST|Sakshi

రైతుల సమస్యలు శాసనసభలో ప్రస్తావిస్తా

రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టే పొలంబాట-పోరుబాట

రైతులతో ముఖాముఖీ తరువాత ప్రాజెక్టుల యాత్ర చేస్తా: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు

సాక్షి, ఖమ్మం: తెలంగాణలో రైతుల తిరుగుబాటు మొదలైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. రైతులతో ముఖాముఖీలో భాగంగా మంథని నియోజకవర్గం ఎక్స్ లాపూర్ గ్రామంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన భారీ బహిరంగసభలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రితం, ఎన్.ఎస్. యూ.ఐ. అధ్యక్షుడు వెంకట్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

చదవండి: ధరణి.. సంస్కరణ కాదు సంక్షోభం

మరిన్ని వార్తలు