రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం: యూపీ కాంగ్రెస్‌

26 Oct, 2021 10:43 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ ఎలాంటి వ్యాధికైనా రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందజేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, యూపీ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ప్రియాంక గాంధీ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. బారాబంకీలో శనివారం కాంగ్రెస్‌ పార్టీ ప్రతిజ్ఞాయాత్రలను ప్రారంభించిన ప్రియాంక.. మహిళలకు 40% టికెట్లు, రైతు రుణాల రద్దు, 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పన తదితర ఏడు హామీలు ప్రకటించిన విషయం తెలిసిందే.   

చదవండి: (యూపీ కాంగ్రెస్‌ లీడర్లు.. టీఎంసీలోకి)

మరిన్ని వార్తలు