పార్టీలకతీతం.. మెడలో రెండు పార్టీలు!

14 Feb, 2021 09:05 IST|Sakshi
రెండు పార్టీల కండువాలతో ప్రచారంలో పాల్గొన్న సునీత

కోడూరు (అవనిగడ్డ): పంచాయతీ ఎన్నికలు.. పైగా పార్టీలకు అతీతం.. కానీ అక్కడ అలాలేదు. ఆ అభ్యర్థి మెడలో ఏకంగా రెండు పార్టీల కండువాలు వేసుకుని ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. కృష్ణా జిల్లా కోడూరు పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న మద్దూరి సునీత మెడలో టీడీపీ, జనసేన పార్టీ కండువాలు వేసుకుని ప్రచారం చేస్తుండటంపై స్థానికులు నివ్వెరపోతున్నారు.
(చదవండి: ఒక ఊరు.. మూడు గ్రామాలు.. రెండు పంచాయతీలు!)
గందరగోళమే లక్ష్యం.. ఓడినా నాదే పైచేయి!

మరిన్ని వార్తలు