గుజరాత్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా బెత్‌ మూనీ 

28 Feb, 2023 07:07 IST|Sakshi

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోరీ్నలో పాల్గొనే గుజరాత్‌ జెయింట్స్‌ జట్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్‌ బెత్‌ మూనీ కెపె్టన్‌గా... భారత ఆల్‌రౌండర్‌ స్నేహ్‌ రాణా వైస్‌ కెపె్టన్‌గా వ్యవహరించనున్నారు. మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో తొలి డబ్ల్యూపీఎల్‌ జరగనుంది. 29 ఏళ్ల మూనీ ఇప్పటి వరకు 83 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు, 18 అర్ధ సెంచరీల సహాయంతో 2,380 పరుగులు చేసింది.    

మరిన్ని వార్తలు