Shooting World Cup: ట్రాప్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు రజతం 

24 Apr, 2022 07:37 IST|Sakshi

ప్రపంచకప్‌ షాట్‌గన్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు తొలి పతకం లభించింది. ఇటలీలో శనివారం జరిగిన పురుషుల ట్రాప్‌ టీమ్‌ ఈవెంట్‌లో హైదరాబాద్‌ షూటర్‌ కైనన్‌ షెనాయ్, వివాన్‌ కపూర్, పృథ్వీరాజ్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. క్రొయేషియాతో జరిగిన ఫైనల్లో భారత్‌ 1–7 పాయింట్ల తేడాతో ఓడిపోయింది.

మరిన్ని వార్తలు